ఇండోనేషియా భూప్రకంపనలు : పది మంది మృతి

ఇండోనేషియాలో భూకంపం ఏర్పడింది. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదయ్యాయి. ఆదివారం ఉదయం లోమ్‌బాక్ దీవిలో సంభవించిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు కుప్పకూలాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం భయంతో

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (11:57 IST)
ఇండోనేషియాలో భూకంపం ఏర్పడింది. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదయ్యాయి. ఆదివారం ఉదయం లోమ్‌బాక్ దీవిలో సంభవించిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు కుప్పకూలాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం భయంతో ఇళ్లల్లోంచి బయటికి పరుగులు తీశారు.
 
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఐదుగురు వ్యక్తులు చనిపోగా… 24 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.47 గంటలకు భూకంపం సంభవించింది. 

భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments