Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులకు డుమ్మా కొట్టడంలో భారతీయులే ఫస్ట్

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (11:35 IST)
తమ విధులకు డుమ్మా కొట్టడంలో భారతీయులో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలతో పోల్చితే భారతీయులే అధిక సంఖ్యలో సెలవులు (75) తీసుకుంటారని ఎక్స్‌పీడియా అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 
 
ఏ దేశ ప్రజలు అధికంగా సెలువులు తీసుకుంటారన్న అంశంపై ఈ సంస్థ ఓ సర్వే చేసింది. ఇందులో భారతీయులు అత్యధిక రోజులు సెలవులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు తేలింది. ఆ తర్వాత స్థానంలో 72 శాతంతో సౌత్ కొరియా, 69 శాతంతో హాంకాంగ్ దేశాలు ఉన్నాయి. 
 
ఈ సర్వేలో దాదాపు 53 శాతం మంది భారతీయులు తమకు దొరికే వాటికంటే తక్కువ సెలవులు తీసుకుంటున్న వారిలో 35 శాతం మంది మాత్రమే ఉన్నారని తేలింది. అలాగే, ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నపుడు, సెలవులు దొరకని కారణంగా తమ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నవారు 68 శాతం మంది ఉన్నట్టు తెలిపారు. పై అధికారులు కూడా తమ కింది స్థాయి సిబ్బందికి సెలవులు ఇవ్వడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments