Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో పీహెచ్‌డీ చేస్తోన్న భారతీయ విద్యార్థిని మృతి.. భర్త ముందే అలా?

సెల్వి
సోమవారం, 25 మార్చి 2024 (11:40 IST)
Cheistha
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మార్చి 19న సైకిల్ ప్రమాదంలో మృతి చెందారు. గుర్గావ్‌కు చెందిన 33 ఏళ్ల చేష్టా కొచర్, కాలేజీ పూర్తయ్యాక లండన్‌‌లోని తన ఇంటికి తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో మరణించింది. 
 
ఈ ఘటన జరిగినప్పుడు ఆమె భర్త ఆమెకు కొన్ని మీటర్ల ముందు సైకిల్‌పై వెళ్తున్నాడు. చెయిస్టా సంఘటన స్థలంలోనే మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన చెయిస్తా పిహెచ్‌డి చేయడానికి సెప్టెంబర్‌లో లండన్‌కు వెళ్లింది. పూర్తి స్కాలర్‌షిప్‌పై చదువుకునే అవకాశాన్ని పొందింది.

ఆమె చదువుకు ముందు నీతి ఆయోగ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో పనిచేసింది. చేష్ట తన తెలివితేటలతో రాణించింది. ఇంకా హార్డవర్కర్ కూడా అంటూ సన్నిహితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ గారికి నటించడమేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments