Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎబోలా వైరస్ సోకిన భారతీయుడు మృతి

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (16:10 IST)
ఎబోలా వైరస్ సోకిన భారతీయుడు మహ్మద్ అమీర్ బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ ధృవీకరించింది. లైబీరియాలో ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న అమీర్ ఈ నెల 10వ తేదీన భారత్‌కు వచ్చాడు. 
 
ఢిల్లీ విమానాశ్రయంలో అతనికి ఎబోలా పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు లైబీరియాలో నిర్వహించిన రక్త పరీక్షల్లో అతనికి ఎబోలా లేదని తేలింది. 
 
అయితే వీర్యం నమూనాల పరీక్షల్లో ఎబోలా లక్షణాలు కనిపించడం‌తో భారత అధికారులు అతన్నివిమానాశ్రయంలోనే ప్రత్యేక ఏర్పాటుతో విడిగా ఉంచి చికిత్స అందించారు.
 
ఈ స్థితిలో అతని పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా దేశంలో ఇదే తొలి ఎబోలా కేసుగా భావిస్తున్నారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments