Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో ఉద్రిక్తత: భారతీయుల కోసం కంట్రోల్ రూమ్!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (14:42 IST)
యెమెన్‌లో సౌదీ అరేబియా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఓ విమానాన్ని పంపింది. 1500 మందిని తరలించే సామర్థ్యం ఉన్న నౌకను యెమెన్‌కు పంపే యోచనలో కేంద్రం ఉంది. యెమెన్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
 
వివిధ ఉద్యోగాలు, పనుల కోసం యెమెన్‌ వెళ్ళిన భారతీయులు సుమారు 3,500 మంది అక్కడ చిక్కుకున్నారు. తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా, సౌదీ అరేబియా వైమానిక దాడులు కొనసాగుతుండటంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. 
 
అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఉదయం ప్రత్యేక విమానాన్ని పంపింది. దీనికి అదనంగా, 1500 మందిని తరలించే సామర్థ్యం ఉన్న రెండు నౌకలను పంపింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments