Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్​ అణుకేంద్రాల సమాచార మార్పిడి

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (07:39 IST)
భారత్​-పాకిస్థాన్​ పరస్పరం అణు కేంద్రాల సమాచారాన్ని అందజేసుకున్నాయి.1991లో అమలులోకి వచ్చిన ఒప్పందం ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజే ఈ ప్రక్రియ పూర్తి చేశాయి ఇరుదేశాలు.

29 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త సంవత్సరం తొలి రోజున భారత్‌, పాకిస్థాన్‌లు అణు కేంద్రాల సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణు కేంద్రాలపై పరస్పరం దాడి చేసుకోకుండా ఇరుదేశాల మధ్య 1988లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 1991 నుంచి అది అమలులోకి వచ్చింది.

ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ప్రతి సంవత్సరం తొలి రోజు అణు కేంద్రాల సమాచారాన్ని పరస్పరం అందజేసుకుంటున్నాయి. ఈ సారి కూడా దౌత్య మార్గంలో రెండు దేశాల మధ్య ఏక కాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments