Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు 78వ స్థానం.. ఎందులో తెలుసా?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (11:43 IST)
ప్రపంచ వ్యాప్తంగా అవినీతికి పాల్పడే దేశాల జాబితాను ఓ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారత్‌కు 78వ స్థానం లభించింది. వాచ్‌డాగ్ ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంధ సంస్థ.. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి ఆధారంగా లభించిన గణాంకాల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు. 
 
దీని ఆధారంగా విడుదలైన పట్టికలో సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా వంటి దేశాలు తొలి మూడు స్థానాలను సొంతం చేసుకోగా, గతంలో 81వ స్థానంలో భారత్ మూడు స్థానాలు ఎగబాకి 78వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
చైనా 87వ స్థానంలోనూ, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు 117, 149, 124 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అతి తక్కువ అవినీతికి పాల్పడిన దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఒకటి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ జాబితాలో అమెరికా 22వ స్థానానికి వెనక్కి నెట్టేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments