Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలించిన చర్చలు.. భారత్‌కు యురేనియం సరఫరాకు ఆస్ట్రేలియా సమ్మతం

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (15:55 IST)
భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఫలితంగా భారత్‌కు యురేనియం సరఫరాకు కాన్‌బెర్రా పాలకులు సమ్మతం తెలిపారు. భారత్ - ఆస్ట్రేలియా అణు సహకార ఒప్పందంలో భాగంగానే ఈ చర్చలు విజయవంతమయ్యాయి. ఫలితంగా ఆస్ట్రేలియా- ఇండియా అణు సహకార ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రకటించారు. 
 
ఈ ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియన్ కంపెనీలు భారత్తో యురేనియం వ్యాపారం నిర్వహించుకోవడానికి వీలవుతుంది. భారత్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేయనుంది. భారత్కు యురేనియం సరఫరా చేయడానికి గతంలో కూడా ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నప్పటికీ న్యూక్లియర్ అణు నిరాయుధాకరణ ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించడం, ఆస్ట్రేలియాలో ప్రభుత్వాలు మారడం లాంటి అంశాలు ఈ ఆలస్యానికి కారణమయ్యాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments