Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు వాడి పేరుతో కరాచీలో ఒక పేట

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (12:12 IST)
ప్రస్తుతం  పాకిస్థాన్ లో ఉన్న కరాచీ లో ఒక తెలుగువాడి పేరుతో పేట ఉంది. అదే పున్నయాపూర్. కోటంరాజు పున్నయ్య ,బాపట్ల లో  పుట్టి పత్రికా రంగంలోనే పనిచేయాలనే లక్ష్యంతో బొంబాయి వెళ్లి విద్యనభ్యసించి  పట్టభద్రుడు కాకున్ననూ ఆంగ్లంలో పట్టు సంపాదించి కాశీనాధుని నాగేశ్వరరావు గారి ఆదరణతో ఆంధ్రపత్రిక లో చేరారు. మద్రాస్ కు బదిలీ అయిన  తరువాత ఆంధ్రపత్రిక డైలీ ని ప్రారంభించి నడిపారు.

హ్యుమానిటీ అనే ఆంగ్ల పత్రిక కు సంపాదకునిగా పనిచేశారు ....అప్పుడే కరాచీ నుండి నడిచే న్యూ టైమ్స్ పత్రిక యాజమాన్యం దృష్టి పున్నయ్య గారి సంపాదకత్వాలపై పడింది ,వారి ఆహ్వానం మీద కరాచీ చేరి  'న్యూ టైమ్స్' సంపాదకుడిగా  బలహీనుల స్వరాన్ని బలం గా వినిపించారు.

కొద్ది రోజులకే 'సింధు ఆబ్సర్వర్ ' పత్రికకు మారి చివరివరక అక్కడే పనిచేశారు .బాపట్ల నుండి కరాచీ చేరిన పున్నయ్య గారు ధర్మం వైపు ,పేదలవైపు పోరాడి అక్కడే తుదిశ్వాస విడిచారు .తమ వాణి వినిపించిన ఆ మహామనీషి కి నివాళిగా అక్కడి ప్రజలు ఒక పేట కు 'పున్నయ్య పూర్ ' గా నామకరణం చేశారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments