Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ బిల్లు చెల్లించలేని దుస్థితితో పాక్ ప్రధాని కార్యాలయం... నోటీసులు

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (17:10 IST)
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుంది. దీనికి నిదర్శనమే ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం చివరకు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది. దీంతో ఆ దేశ విద్యుత్ బోర్డు పీఎంవోకు నోటీసులు జారీచేసింది. తక్షణం బిల్లు చెల్లించలేని పక్షంలో కరెంట్ కట్ చేస్తామని ఆ నోటీసులో పేర్కొంది. 
 
ఇప్పటివరకు పాక్ కరెన్సీలో రూ. 41 లక్షల బకాయిలు పేరుకుపోయాయట. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ... తాజాగా బుధవారం మరోసారి నోటీసు జారీ చేసింది. బకాయిలు వెంటనే చెల్లించాలని... లేనిపక్షంలో కరెంట్ సరఫరా నిలిపి వేస్తామని నోటీసులో హెచ్చరించింది.
 
ఆ దేశంలో వాస్తవపరిస్థితి అలా ఉంటే... పాకిస్థాన్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కాశ్మీర్ అంశంపై భారత్‌తో యుద్ధం చేయడానికి సిద్ధమని ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments