Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాకాసి దోమల గుంపు.. వందలాది వన్యప్రాణులు బలి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (18:04 IST)
రాకాసి దోమల గుంపు వందలాది వన్య ప్రాణులను బలితీసుకుంది. ఇప్పటికే కరోన మహమ్మారితో అగ్రరాజ్యం వకిణిపోతుండగా.. తాజాగా రాకాసి దోమల గుంపు ఆ దేశంపై దండెత్తింది. రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, వణ్య ప్రాణుల్ని బలితీసుకుంది.

లూసియానాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 27న హరికేన్‌ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చిపడ్డాయి. 
 
ఈ  రాకాసి దోమల దాడిలో 400 పాడి జంతువులు, 30 జింకలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ జంతువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
రంగంలోకి దిగిన సహాయక బృందాలు హెలికాప్టర్ల సాయంతో దోమల మందును పిచికారీ చేశారు. దీంతో దోమల ఉధృతి కాస్త తగ్గింది. రాకాసి దోమలు గుంపులుగా వచ్చి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తాన్ని పీల్చి చంపేశాయని.. దీంతో అవి ప్రాణాలు కోల్పోయానని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments