Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాకాసి దోమల గుంపు.. వందలాది వన్యప్రాణులు బలి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (18:04 IST)
రాకాసి దోమల గుంపు వందలాది వన్య ప్రాణులను బలితీసుకుంది. ఇప్పటికే కరోన మహమ్మారితో అగ్రరాజ్యం వకిణిపోతుండగా.. తాజాగా రాకాసి దోమల గుంపు ఆ దేశంపై దండెత్తింది. రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, వణ్య ప్రాణుల్ని బలితీసుకుంది.

లూసియానాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 27న హరికేన్‌ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చిపడ్డాయి. 
 
ఈ  రాకాసి దోమల దాడిలో 400 పాడి జంతువులు, 30 జింకలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ జంతువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
రంగంలోకి దిగిన సహాయక బృందాలు హెలికాప్టర్ల సాయంతో దోమల మందును పిచికారీ చేశారు. దీంతో దోమల ఉధృతి కాస్త తగ్గింది. రాకాసి దోమలు గుంపులుగా వచ్చి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తాన్ని పీల్చి చంపేశాయని.. దీంతో అవి ప్రాణాలు కోల్పోయానని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments