Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. జైలుకు నిప్పంటించారు.. 150మంది పరార్

బ్రెజిల్‌లోని రియోడిజనిరో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ చివరకు జైలుకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. ఇదే అదనుగా తీసుకున్న ఖైదీలు 150 మంది పరారయ్యారు. వివ

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (10:51 IST)
బ్రెజిల్‌లోని రియోడిజనిరో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ చివరకు జైలుకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. ఇదే అదనుగా తీసుకున్న ఖైదీలు 150 మంది పరారయ్యారు. వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌లోని సావోపోలో రాష్ట్రంలోగల బౌరు జైలులో గత కొంతకాలంగా ఖైదీల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇది కాస్త ముదిరిపోయి ఒకరిపై మరోకరు దాడులు చేసుకునే వరకు వచ్చింది. 
 
అనంతరం కొంతమంది ఖైదీలు జైలులోని కొన్ని విభాగాలకు నిప్పు పెట్టారు. అనంతరం దాదాపు 150 మంది ఖైదీలు పారిపోయారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పటికే పారిపోయిన 150 మంది ఖైదీల్లో 100 మందిని పట్టుకున్నట్లు జైళ్లశాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే జైలులో కఠినమైన క్రమశిక్షణను అమలు చేస్తున్నారని, దీనిమూలంగానే ఖైదీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్నారని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments