Webdunia - Bharat's app for daily news and videos

Install App

60 సెం.మీ. మేరకు కుంగిన హిమగిరులు... ప్రళయం తప్పదా?

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (06:53 IST)
గత యేడాది నేపాల్ దేశంలో సంభవించిన భూకంపం ధాటికి హిమాలయా పర్వతాలు 60 సెంటీ మీటర్ల మేర కుంగిపోయాయని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. అయితే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం కుంగిపోయిన ప్రాంతానికి దూరంగా ఉండడంతో దానిపై ప్రభావం పడలేదన్నారు. 
 
2015 ఏప్రిల్‌లో నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా 60 సెం.మీలు కుంగినట్లు శాటిలైట్‌ టెక్నాలజీ ద్వారా గుర్తించినట్టు వారు వెల్లడించారు. ఈ పెను భూకంపం దాదాపు 8 వేల మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది నిరాశ్రయులైన విషయం తెల్సిందే. 
 
అయితే, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనకర్తలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్‌ శిఖరం భూకంపం సంభవించిన ప్రాంతానికి 50 కి.మీల దూరంలో ఉండడంతో దానిపై ప్రభావం పడలేదని అంటున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments