Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనం జరిపే దాడులు భారతదేశ చరిత్రలో నిలిచిపోవాలి : హఫీజ్‌ సయీద్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత ఆర్మీ జరిపిన దాడులకు ప్రతీకారం ఏదోవిధంగా తీర్చుకోవాలన్న పట్టుదలతో హఫీజ్ సయీద్ ఉన్నాడు. ఇందులోభాగంగా, భారతదేశంలో భారీ విధ్వంసానికి పాక్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (09:41 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత ఆర్మీ జరిపిన దాడులకు ప్రతీకారం ఏదోవిధంగా తీర్చుకోవాలన్న పట్టుదలతో హఫీజ్ సయీద్ ఉన్నాడు. ఇందులోభాగంగా, భారతదేశంలో భారీ విధ్వంసానికి పాక్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు భారత నిఘా సంస్థలు పక్కా సమాచారాన్ని సేకరించాయి. 
 
జమ్మూకాశ్మీర్‌లోని భారత సైన్యంపై త్వరలో సర్జికల్‌ దాడులకు పాల్పడతామని జమ్మత్-ఉద్‌-దవా చీఫ్‌, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ స్వయంగా ప్రకటించాడు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని మిర్‌పూర్‌లో జరిగిన భారీ సభలో హఫీజ్‌ పాల్గొని ప్రసంగించాడు. భారత్‌కు సుదీర్ఘకాలం గుర్తుండిపోయేలా సర్జికల్‌ దాడులుచేస్తామని హెచ్చరించాడు. 
 
సరిహద్దుల్లో సర్జికల్‌ దాడులకు పాల్పడటంతోపాటు భారతదేశంలోని ప్రధాన పట్టణాల్లో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా వ్యూహరచన చేస్తోంది. భారత - పాక్‌ సరిహద్దుల వెంబడి ప్రవహిస్తున్న నిక్కీ తావి, బడి తావి నదులద్వారా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments