Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో క్షతగాత్రులకు వైద్యం చేస్తాం.. వీసాలు ఇవ్వండి : హఫీజ్

కాశ్మీర్ అల్లర్లలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు 26/11 దాడుల సూత్రధారి, పాక్‌లోని జమాత-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్ కోరుతున్నాడు.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:13 IST)
కాశ్మీర్ అల్లర్లలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు 26/11 దాడుల సూత్రధారి, పాక్‌లోని జమాత-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌  సయీద్ కోరుతున్నాడు. 
 
కాశ్మీర్‌ లోయలో అనంతనాగ్‌ జిల్లా దాకా ప్రదర్శనకు వేర్పాటువాదుల పిలుపు నేపథ్యంలో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు సోమవారం కూడా కొనసాగాయి. హురియత్ నేత గిలానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... పాక్‌లోని జమాత్-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌ నేతృత్వంలోని ముస్లిం మెడికల్‌ మిషన్‌ (ఎంఎంఎం) బయల్దేరింది. ఇందుకోసం 30 మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి వీసా ఇవ్వాలని హఫీజ్‌ బృందం మంగళవారం భారతకు దరఖాస్తు చేయనుంది. 
 
వీసా మంజూరు చేయకపోతే జేయూడీ సహా 40 మతపార్టీలతో కూడిన దెఫా-ఎ-పాకిస్థాన్‌ కౌన్సిల్‌ (డీపీసీ) ఈ నెల 31న లాహోర్‌ నుంచి వాఘా సరిహద్దుదాకా నిరసన యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments