Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి...

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (12:47 IST)
Guatemala
గ్వాటెమాలాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు అలెజాండ్రో గ్యామెట్టే స్వయంగా తెలిపారు. మధ్య అమెరికా దేశంలో పర్వత ప్రాంతాలు కూలి ఇళ్లపై పడటం వల్ల.. 25 మంది మృతి చెందారు. 
 
హ్యుహ్యుటెనాంగోలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల 12 మంది మరణించారు. గత కొద్ది రోజులుగా ఆ దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. ఫలితంగా ప్రమాదాలు సంభవించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్కడక్కడా చిన్న కొండచరియలు విరిగిపడగా.. 20 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments