Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - ఘనీ వ్యాఖ్యలపై పాక్ ఆక్రోశం... మమ్మల్నే నిందించడం తగదు

ఆసియాఖండాన్ని ఉగ్రవాదం పట్టి పీడిస్తోందని, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పాలని 'హార్డ్ ఆఫ్ ఆసియా' సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆప్ఘనిస్థా

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (16:33 IST)
ఆసియా ఖండాన్ని ఉగ్రవాదం పట్టి పీడిస్తోందని, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పాలని 'హార్డ్ ఆఫ్ ఆసియా' సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనిలు వ్యాఖ్యానించారు. పనిలోపనిగా పాకిస్థాన్‌పై నిప్పులు చెరగారు. దీన్ని పాక్ తప్పుపట్టింది. 
 
ఉగ్రవాదానికి ఒక దేశమే కారణమన్నట్టు నిందలు మోపడం తగదని వ్యాఖ్యానించింది. 'ఒక దేశాన్ని (పాక్) నిందించడానికి బదులు సహేతుకమైన కారణాలను విశ్లేషించడం, విశాల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజిజ్ 'హార్ట్ ఆఫ్ ఆసియా' సదస్సులో పేర్కొన్నట్టు పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ తెలిపారు.
 
అపరిష్కృత వివాదాలపై శాంతియుత పరిష్కరం వల్ల ప్రాంతీయ సహకారం మెరుగవుతుందని సదస్సులో అజీజ్ సూచించారని, ఆప్ఘనిస్థాన్‌లో ఇటీవల హింసాయుత సంఘటనలు పెరగడంపై కూడా అజిజ్ ప్రస్తావిస్తూ దానిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఘనీదేనని స్పష్టం చేశారని బాసిత్ పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

తర్వాతి కథనం
Show comments