Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఫ్ ఆరగించాకే భారత్‌‍కు రావాలంటున్న కేంద్ర మంత్రి

భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే విదేశీ పర్యాటకులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఒక విజ్ఞప్తి చేశారు. పశుమాంసం (బీఫ్)ను తమతమ దేశాల్లో ఆరగించి భారత్‌లో అడుగుపెట్టాలంటూ స

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (12:52 IST)
భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే విదేశీ పర్యాటకులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఒక విజ్ఞప్తి చేశారు. పశుమాంసం (బీఫ్)ను తమతమ దేశాల్లో ఆరగించి భారత్‌లో అడుగుపెట్టాలంటూ సూచించారు. 
 
భువనేశ్వర్ లో నిర్వహిస్తున్న 33వ ఇండియన్‌ టూరిస్ట్‌ అసోషియేషన్‌ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఫ్ నిషేధంపై పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనిపై లోతుగా చర్చ సాగుతోందన్నారు.
 
అదేసమయంలో కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో తాను ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో పశుమాంస విక్రయాలపై నిషేధం ఉందన్నారు. అందువల్ల బీఫ్ నిషేధం చాలా సున్నితమైన అంశంగా పేర్కొంటున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments