Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఫ్ ఆరగించాకే భారత్‌‍కు రావాలంటున్న కేంద్ర మంత్రి

భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే విదేశీ పర్యాటకులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఒక విజ్ఞప్తి చేశారు. పశుమాంసం (బీఫ్)ను తమతమ దేశాల్లో ఆరగించి భారత్‌లో అడుగుపెట్టాలంటూ స

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (12:52 IST)
భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే విదేశీ పర్యాటకులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఒక విజ్ఞప్తి చేశారు. పశుమాంసం (బీఫ్)ను తమతమ దేశాల్లో ఆరగించి భారత్‌లో అడుగుపెట్టాలంటూ సూచించారు. 
 
భువనేశ్వర్ లో నిర్వహిస్తున్న 33వ ఇండియన్‌ టూరిస్ట్‌ అసోషియేషన్‌ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఫ్ నిషేధంపై పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనిపై లోతుగా చర్చ సాగుతోందన్నారు.
 
అదేసమయంలో కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో తాను ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో పశుమాంస విక్రయాలపై నిషేధం ఉందన్నారు. అందువల్ల బీఫ్ నిషేధం చాలా సున్నితమైన అంశంగా పేర్కొంటున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments