Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌లో కూలిన వైమానికదళ విమానం... ఐదుగురి మృతి

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:27 IST)
మయన్మార్‌ రాజధాని నేపిడాలో ఓ చిన్న వైమానిక దళ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు సిబ్బంది మృతి చెందారు. మొత్తం విమానంలో ఐదుగురు ప్రయాణిస్తున్నారని.. వారిలో నలుగురు మృతిచెందగా.. మరొకరు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. 
 
రోజువారీ పెట్రోలింగ్‌లో భాగంగా రన్‌వే పై టేకాఫ్ తీసుకున్న వెంటనే విమానంలో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ఫీల్డ్స్‌లో కుప్పకూలిపోయిందని తెలిపారు. విమానం కూలగానే మంటలు చెలరేగడంతో స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. అయితే, తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆ వ్యక్తి కూడా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments