Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కాల్పులు : నలుగురు మృతి

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (11:37 IST)
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఓ నౌకాశ్ర‌యంలో సౌదీ ఎయిర్‌ఫోర్స్ ట్రైనర్ కాల్పులకు పాల్ప‌డడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

వెంటనే ప్రతిస్పందించిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని హ‌త‌మార్చారు. నేవ‌ల్ ఎయిర్‌స్టేష‌న్ పెన్స‌కోలాలో ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ కాల్పుల్లో మరో  ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారని అధికారులు చెప్పారు.

దీనిపై స్పందించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ ఘటనను వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments