Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ కాలు పెట్టినవారంతా చనిపోయారు... ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ కన్నుమూత

చంద్రమండలంపై పాదం మోపిన వారంతా చనిపోయారు. చివరకు ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ కూడా కన్నుమూశారు. డిసెంబర్ 1972లో 'అపోలో 17' మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి వెళ్లి వచ్చిన వారిలో జీవించి ఉన్న ఆఖరు వ్యక్తి ఎ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (11:09 IST)
చంద్రమండలంపై పాదం మోపిన వారంతా చనిపోయారు. చివరకు ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ కూడా కన్నుమూశారు. డిసెంబర్ 1972లో 'అపోలో 17' మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి వెళ్లి వచ్చిన వారిలో జీవించి ఉన్న ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ సోమవారం కన్నుమూశారు. ఈయనకు వయసు 82 యేళ్లు. వృద్దాప్య సమస్యలతో చనిపోయారు. దీంతో చంద్రునిపై కాలుమోపిన వారెవరూ ఇప్పుడిక భూమిపై లేనట్టే. 
 
ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నామని నాసా పేర్కొంది. కాగా, అపోలో మిషన్ కోసం అక్టోబర్ 1963లో 14 మంది ఆస్ట్రోనాట్‌లను నాసా ఎంపిక చేయగా, అందులో ఎగ్యూన్ కూడా ఒకరు. జూన్ 1966లో 'జెమినీ 9' మిషన్‌లో భాగంగా జరిగిన మూడు రోజుల అంతరిక్ష పర్యటనకు ఆయన పైలట్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో రెండు గంటల పాటు ఆయన స్పేస్ వాక్ కూడా చేశారు. ఆపై అతనికి 'అపోలో 17'లో పర్యటించే అవకాశం వచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments