ఇంగ్లండ్‌లో మండిపోతున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన

Webdunia
శనివారం, 16 జులై 2022 (11:18 IST)
ఇంగ్లండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయింది. ఈ ఎండల వల్ల ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని, అందువల్ల అత్యవసర పనులు సైతం వాయిదా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీని కూడా విధించింది. అంటే దేశంలో తొలిసారి ఎండల కారణంగా రెడ్ వార్నింగ్ జారీచేసింది. లండన్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని వారాల పాటు భానుడి ప్రతాపం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. 
 
పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలో దాటుతున్నాయని, ఇది ప్రమాద సంకేతమని బ్రిటన్ వాతావరణ విభాగం తెలిపింది. ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోజ్యానికి ప్రమాదమని పేర్కొంటూ అత్యిక స్థితి (ఎమెర్జెన్సీ)ని ప్రకటించింది. పైగా, ప్రజలు ఎండలకు వీలైనంత దూరంగా ఉండాలని కోరింది. 
 
పగటి పూట వీలైనంత మేరకు బయటకు రాకూండా ఉండాలని, అత్యవసర పనులు సైతం వాయిదా వేసుకోవాలని కోరింది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో నమోదవతున్న పగటి ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ ఫోన్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments