Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం జరిగింది.. కాబోయే భార్యతో సెల్ఫీ దిగాడు.. అంతే చంపేశారు..

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:34 IST)
నిశ్చితార్థం అయినా.. వివాహం కాకుండానే కలుసుకోవడం.. సెల్ఫీలు దిగడంతో తమ పరువు పోయిందని ఆరోపిస్తూ.. ఓ  తండ్రి తన కుమారుడిని చంపేశాడు. మరో తండ్రి తన కుమార్తెకు విషం పెట్టి హత్య చేసిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిశ్చితార్థం జరిగిన తర్వాత తన కాబోయే భార్య ఇంటికి వెళ్లిన యువకుడు.. ఆమెతో మాట్లాడటంతో పాటు సెల్ఫీలు దిగాడు. ఇలా చేయడం ఇస్లాం సంప్రదాయం ప్రకారం విరుద్దమని భావించిన ఆ జంట తండ్రులు.. దారుణ నిర్ణయానికి వచ్చారు. 
 
వీరిద్దరూ బంధువులే కావడంతో.. పరువు పోయిందనే కోపంతో పెళ్లికూతురికి విషం పెట్టి, పెళ్లి కొడుకును కాల్చి చంపేశారు. హడావుడిగా మృతదేహాలను ఖననం చేయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి.. బాధితుల తండ్రులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments