Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి చెడుకాలం? 2017 అక్టోబర్‌లో 'నిబిరు' ఏడు గ్రహాలను వెంట తీసుకొస్తుందా? బైబిల్ ఏమంటోంది?

20వ సెంచరీలో భూమి అంతరించిపోనుందని బాగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా 12-12-2012లో దీవి ప్రభావం తీవ్రంగా కనిపించింది. కానీ ఎలాంటి విపత్తులు సంభవించకపోవడంతో మానవాళి ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా 2017ల

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (17:21 IST)
20వ సెంచరీలో భూమి అంతరించిపోనుందని బాగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా 12-12-2012లో దీవి ప్రభావం తీవ్రంగా కనిపించింది. కానీ ఎలాంటి విపత్తులు సంభవించకపోవడంతో మానవాళి ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా 2017లో భూమికి అంతరించిపోయే రోజులు దగ్గరపడుతున్నాయని డేవిడ్ మీడే అనే రచయిత ప్లానెట్ టెన్- ది 2017 అరైవల్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. 
 
ఈ టైటిల్ ప్రకారం భూమివైపు పదో గ్రహం దూసుకొస్తుందని స్పష్టం చేసేశాడు. వందేళ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు అనే గ్రహం విచ్ఛిన్నం చేసింది. ఇది ప్రస్తుతం సౌరవ్యవస్థలో పదో గ్రహంగా పరిగణింపబడుతోంది. ఈ గ్రహం తానొక్కటే కాకుండా తనతో పాటు మరో ఏడుగు విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంటబెట్టుకుని వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
గురుత్వాకర్షణ ప్రభావం నుంచి, సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం 2017 అక్టోబర్ లో భూమిని తాకే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. కానీ జరుగుతుందని కచ్చితంగా చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని డేవిడ్ చెప్తున్నారు. ఈ నిబిరు గ్రహం ఏ దిశగా వస్తుందనే విషయాన్ని గుర్తించడం కష్టమన్నారు. 
 
కానీ నిబిరు రాకను దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తే తేలుతుందని.. ఈ గ్రహం భూమిని ఏ దిశ నుంచి ఢీ కొడుతుందో గుర్తించే వీలుటుందని డేవిడ్ వెల్లడించారు. ఈ వాదనకు మతపరమైన అంశాలు కూడా తోడు అయ్యాయి. ఈ విషయం క్రైస్తవ పవిత్ర గ్రంథమైన బైబిల్‌లో కూడా ఉందంటున్నారు. అయితే ఈ వార్తలను నాసా కొట్టి పారేసింది. నిబిరు అనే గ్రహం సౌర కుటుంబంలోనే లేదని తేల్చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments