Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేల్చి చంపారు, తప్పించుకుని పారిపోతుంటే కాల్చారు... 235 మందిని...

ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు దాడులతో మసీదుపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో అక్కడికక్కడే 180 మంది మరణించారు.

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (21:24 IST)
ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు దాడులతో మసీదుపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో అక్కడికక్కడే 180 మంది మరణించారు. 
 
బాంబు దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న మరికొందరిపై ఉగ్రవాదులు తుపాకులతో వెంటాడి వెంటాడి చంపారు. ఈ తుపాకుల దాడిలో మరో 55 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కాగా తీవ్రంగా గాయపడినవారు 100 మందికి పైగా వున్నట్లు చెపుతున్నారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులగా భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments