Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో మూడో రోజూ ప్రకంపనలు : మృతులు 3200

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:15 IST)
నేపాల్‌లో మూడో రోజు కూడా భూమి కంపించింది. దీంతో ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. దీనికితోడు భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచుకొండల మధ్య ఆధ్యాత్మికతతో వెలుగొందే నేపాల్ మృత్యు భూమిగా మారగా, మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే మూడు వేలు దాటింది. శిథిలాల కింద మరో మరో 2 నుంచి 4 వేల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.
 
మరోవైపు.. భారీ భూకంపంతో సర్వం కోల్పోయిన నేపాల్ వాసులు ప్రత్యక్ష నరకం జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ అవసరాలు తీరక తాత్కాలిక గుడారాల్లోనే ఆవాసం పొందుతున్నారు. అంతర్జాతీయ దేశాల సహాయంతో సమస్యలను ఎదుర్కొంటామని నేపాల్ ప్రధాని వ్యాఖ్యానించారు. భూకంపంతో కుదేలైన నేపాల్‌ను ఆదుకునేందుకు మరిన్ని సహాయక బృందాలను పంపుతున్నట్టు భారత్ ప్రకటించింది. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments