Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో పెను విధ్వంసం సృష్టిస్తున్న భారీ వర్షాలు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (18:17 IST)
దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ దేశంలో సంభవించిన భారీ వరదల వల్ల ఇప్పటివరకు సుమారుగా 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అలాగే, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 
 
అగ్నేయ తీర నగరమైన డర్బన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. అనేక ఇళ్లు కూలిపోయాయి. అనేకమంది వరదనీటిలో కొట్టుకునిపోయారు. 
 
ఈ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 398కు చేరగా, 27 మంది గల్లంతైనట్టు సౌతాఫ్రికా వర్గాల సమాచారం. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. డర్బన్ జిల్లాలో తప్పిపోయిన ఒక కుటుంబానికి చెందిన 10 మంది ఆచూకీ తెలియంలేదు. 
 
ఇదే అంశంపై డర్బన్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ఘోరమైన విపత్తు ఇదేనని చెప్పారు. ఇప్పటివరకు 400 మందికిపైగా మరణించారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments