Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో పెను విధ్వంసం సృష్టిస్తున్న భారీ వర్షాలు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (18:17 IST)
దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ దేశంలో సంభవించిన భారీ వరదల వల్ల ఇప్పటివరకు సుమారుగా 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అలాగే, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 
 
అగ్నేయ తీర నగరమైన డర్బన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. అనేక ఇళ్లు కూలిపోయాయి. అనేకమంది వరదనీటిలో కొట్టుకునిపోయారు. 
 
ఈ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 398కు చేరగా, 27 మంది గల్లంతైనట్టు సౌతాఫ్రికా వర్గాల సమాచారం. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. డర్బన్ జిల్లాలో తప్పిపోయిన ఒక కుటుంబానికి చెందిన 10 మంది ఆచూకీ తెలియంలేదు. 
 
ఇదే అంశంపై డర్బన్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ఘోరమైన విపత్తు ఇదేనని చెప్పారు. ఇప్పటివరకు 400 మందికిపైగా మరణించారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments