Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య లేదనీ పనిమనిషిని రేప్ చేయబోయాడు.. చివరకు చచ్చాడు.. ఎలా?

తన ఇంట్లో పాచిపని చేసే ఓ పనిమనిషిపై భార్యాపిల్లలు లేని సమయంలో అత్యాచారం చేసేందుకు యత్నించిన ఇంటి యజమాని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (12:35 IST)
తన ఇంట్లో పాచిపని చేసే ఓ పనిమనిషిపై భార్యాపిల్లలు లేని సమయంలో అత్యాచారం చేసేందుకు యత్నించిన ఇంటి యజమాని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫిలిప్పీన్ దేశం నుంచి దుబాయ్‌కి ఓ 30 ఏళ్ల జెనీఫర్ డాల్కౌజ్‌ మహిళ వలస వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ సేఠ్ ఇంట్లో పనికి కుదిరింది. 2014 డిసెంబర్ నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యజమాని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో అతడిని కత్తితో పొడిచి చంపింది. 
 
యజమాని చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న జెన్నీఫర్.. ఏం చేయాలో తెలియక తన పాస్‌పోర్ట్, వీసా పత్రాలను తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన యజమాని భార్య, పిల్లలు జరిగింది చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి జెన్నీఫర్‌పై కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఆమె తరపు న్యాయవాదులు పై కోర్టులో అప్పీలు చేశారు. ఆత్మరక్షణ కోసమే ఆమె అలా చేయాల్సి వచ్చిందని చెప్పడంతో కోర్టు ఉరిశిక్షను ఐదేళ్ళ శిక్షగా మార్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments