Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకల్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.. 36 మంది మృతి..

లోకల్ రైళ్లు రెండు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు మరణిం

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:26 IST)
లోకల్ రైళ్లు రెండు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఈజిప్టు ఉత్తరతీరంలోని అలెగ్జాండ్రియాలో చోటుచేసుకుంది. 
 
అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. సహాయక చర్యలు జరుగుతున్నందువల్ల ఇంకా మృతుల సంఖ్య మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments