Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు భారత్ షాక్.. డ్రాగన్ పౌరులకు తీసుకురావద్దొంటూ..?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:55 IST)
చైనాకు భారత్ షాకిచ్చింది. ఇప్పటికే ఇండియా, చైనా మధ్య విమానాలు రద్దయ్యాయి. అయితే చైనా పౌరులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నారు. ఇప్పుడు వాళ్లను కూడా తీసుకురావద్దని ఎయిర్‌లైన్స్‌కు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా పౌరులను భారత్‌కు తీసుకురావద్దని అన్ని ఎయిర్‌లైన్స్‌కు అనధికారిక ఆదేశాలు జారీ చేసింది.
 
గత నవంబర్‌లో చైనా కూడా ఇలాగే ఇండియాతోపాటు పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు చైనా చెప్పింది. దీంతో సుమారు 1500 మంది భారత నావికులు వివిధ చైనా పోర్ట్‌లలో చిక్కుకుపోయారు. వారిని చైనా తమ దేశంలోకి అనుమతించలేదు. ప్రస్తుతం భారత్‌ కూడా చైనా పౌరులు దేశంలోకి రాకుండా నిషేధం విధించింది.
 
అయితే ఈ ఆదేశాలను లిఖితపూర్వక ఇవ్వాలని ఎయిర్‌లైన్స్ అడుగుతున్నాయి. టికెట్లు ఉన్న చైనా పౌరులు కూడా తమ విమానాలు ఎక్కకుండా ఉండాలంటే.. ఈ ఆదేశాలను చూపిస్తామని చెబుతున్నాయి. ఇప్పటికీ టూరిస్ట్ వీసాలను ఇండియా జారీ చేయడం లేదు. కానీ టూరిస్ట్ వీసాలు కాకుండా ఇతర కేటగిరీల వీసాలు ఉన్న వాళ్లు రావచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments