Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన.. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ లోపు..?

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (16:23 IST)
భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ పర్యటనలో విడిదిగా ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేసేందుకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను బుక్‌ చేసినట్లు తెలిపింది. 
 
ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీతో ట్రంప్‌ భేటీ కానున్నారు. అమెరికా నుంచి 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై జీరో టాక్స్‌ను అనుమతించే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ)పై వీరిద్దరి భేటీలో చర్చించే అవకాశం ఉంది. 
 
అహ్మదాబాద్‌ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్‌, ఆప్ఘనిస్తాన్‌, ఇరాన్‌ ప్రాంతాలలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదం అంశాలు చర్చకు రానున్నాయి. 
 
ట్రంప్ పర్యటన సందర్భంగా కొత్త సైనిక హార్డ్వేర్ ఒప్పందం జరిగే అవకాశం లేకపోయినప్పటికీ, భారతదేశం అపాచీ అటాక్ హెలికాప్టర్లు, భారత నావికాదళానికి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, అమెరికన్ డిఫెన్స్ కాంట్రాక్టర్ల నుండి పి 8 ఐ మల్టీ మిషన్ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments