Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - పాకిస్థాన్ చర్చల్లో తలదూర్చనున్న డోనాల్డ్ ట్రంప్?

దశాబ్దాల కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి కారణం కాశ్మీర్ అంశమే. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేస్తూనే ఉన్నాయి. పలు దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి క

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (13:00 IST)
దశాబ్దాల కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి కారణం కాశ్మీర్ అంశమే. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేస్తూనే ఉన్నాయి. పలు దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా సూచనలు కూడా చేసింది. అయితే, ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. కానీ ఇందుకు పాకిస్థాన్ ముందుకు రావడం లేదు. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ మొదలైతే మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో పాల్గొనడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పాల్గొన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments