Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలాల కింద చిక్కుకున్న యజమాని.. ఆరాటపడిన శునకం

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (12:54 IST)
Dog
టర్కీలోని ఇజ్‌మిర్ నగరంలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంపంలో బహుళ అంతస్థులు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఇజ్‌మిర్ నగరంలో భూకంప ధాటికి కూలిన ఓ భవనం వద్ద హృదయ విదారక దృశ్యం చోటు చేసుకుంది. 
 
శిథిలాల కింద చిక్కుకున్న తన యజమాని కోసం ఓ శునకం ఆరాట పడుతోంది. నోరులేని ఆ మూగ జీవి యజమాని ప్రాణాల కోసం ఆరాటపడుతున్న దృశ్యాలు అందర్నీ కలిచివేస్తోంది. ఆ శునకం వెక్కివెక్కి ఏడ్చుతోంది. 
Dog
 
అటు ఇటు తిరుగుతూ.. యజమాని చేతిని చూస్తూ తన ఆవేదనను వెలిబుచ్చుతోంది. అక్కడ్నుంచి కదలకుండా విశ్వాసంతో అక్కడే ఉండిపోయింది ఆ శునకం. శుక్రవారం సంభవించిన ఈ భారీ భూకంపం ఇజ్‌మిర్ నగరానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments