Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ మధ్య ట్రంప్ సయోధ్య.. త్వరలోనే శుభవార్త వింటారు..

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:33 IST)
భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్పందిస్తున్నాయి. అయితే అమెరికా మాత్రం ఇరు దేశాల్లో జరిగుతున్న పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అయితే యుద్ధం జరగకుండా ఆపాలనే యోచనలో అమెరికా ఉన్నట్లు సమాచారం.
 
ఈ విషయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం వియత్నాంలో ఉన్న ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ ఇరు దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించానని అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
 
అయితే ఇరు దేశాలు ఈ సమస్య పట్ల శాంతియుతంగా ఆలోచించి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పిన ఆయన త్వరలోనే ఇరు దేశాల నుండి శుభవార్త వింటామని ఆశాభావం వ్యక్తం చేసారు. 
 
మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను కూడా విడిపించేందుకు ట్రంప్ చొరవ తీసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments