Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నోబెల్ శాంతి' బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు ఇకలేరు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (09:00 IST)
దక్షిణాఫ్రికాలో జాతివవక్షపై అవిశ్రాంపోరాటం చేసిన ఎల్.జి.బి.టిల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు కన్నుమూశారు. ఆయన వయసు 90 యేళ్లు. కేప్‌టౌన్‌లో తెల్లవారుజాము సమయంలో కేప్‌టౌన్‌లో తుదిశ్వాస విడిచారు. 
 
ఈ విషయాన్ని సౌతాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమాఫోసా వెల్లడించారు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన వారిలో మరో మహోన్నత వ్యక్తిని కోల్పోయామని ఆయన వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆయన టుటు గురించి సైరిల్ మాట్లాడుతూ, వర్ణ వివక్ష శక్తులకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు అణచివేతకు, అన్యాయం, హింసకు గురైన బలహీనవర్గాల ప్రజలకు ఆయన అండగా ఉన్నారని చెప్పారు. ఫలితంగా ఈయనకు గద 1984లో నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఈయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు ప్రపంచ దేశాధినేతలు తమ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments