Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్.. భారత్ నా శరీరంలో అంతర్భాగం

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (14:01 IST)
Sundar pichai
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
2022 ఏడాదికి గానూ సుందర్ పిచాయ్‌కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా, అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. భారతదేశం తన శరీరంలో అంతర్భాగమన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన వెంట భారతదేశాన్ని తీసుకెళ్తానని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా భారత సర్కారుకు, దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాకుండా తన తల్లిదండ్రులకు, తన ఎదుగుదలకు సాయపడిన వారిని గుర్తు చేసుకున్నారు.  
 
కాగా మదురై నుండి మౌంటెన్ వ్యూ వరకు సుందర్ పిచాయ్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, భారతదేశం-అమెరికా ఆర్థిక- సాంకేతికతను బలోపేతం చేసిందని.. విదేశాంగ శాఖ అధికారి తరంజిత్ ఎస్ సంధు అన్నారు. సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments