Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్.. భారత్ నా శరీరంలో అంతర్భాగం

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (14:01 IST)
Sundar pichai
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
2022 ఏడాదికి గానూ సుందర్ పిచాయ్‌కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా, అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. భారతదేశం తన శరీరంలో అంతర్భాగమన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన వెంట భారతదేశాన్ని తీసుకెళ్తానని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా భారత సర్కారుకు, దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాకుండా తన తల్లిదండ్రులకు, తన ఎదుగుదలకు సాయపడిన వారిని గుర్తు చేసుకున్నారు.  
 
కాగా మదురై నుండి మౌంటెన్ వ్యూ వరకు సుందర్ పిచాయ్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, భారతదేశం-అమెరికా ఆర్థిక- సాంకేతికతను బలోపేతం చేసిందని.. విదేశాంగ శాఖ అధికారి తరంజిత్ ఎస్ సంధు అన్నారు. సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments