Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో వ్యాపిస్తున్న మెదడు వ్యాపు.. 489 మంది మృత్యువాత.. మరో ఐదువేల మందికి?

నైజీరియాలో మెనింజైటిల్ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ మెదడు వాపు వ్యాధి కారణంగా కేవలం వారం రోజుల వ్యవధిలోనే 489 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదువేల మందికీ ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. దీంతో నైజీరియాలో ఎమెర్జెన్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (18:14 IST)
నైజీరియాలో మెనింజైటిల్ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ మెదడు వాపు వ్యాధి కారణంగా కేవలం వారం రోజుల వ్యవధిలోనే 489 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదువేల మందికీ ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. దీంతో నైజీరియాలో ఎమెర్జెన్సీ ప్రకటించారు. దీనికి విరుగుడుగా పనిచేసే బెక్స్‌సెరో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నైజీరియా దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
అయితే, ప్రపంచ వ్యాప్తంగా బెక్స్‌సెరో వ్యాక్సిన్‌ కొరత ఉండ‌డంతో త‌మ దేశంలో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. జంపారా, కత్సిన, కెబ్బీ, నైగర్‌, సొకొటో రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉందని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇప్పటికే 4,637 కేసులను నిర్ధారించామని, నైజీరియా వ్యాప్తంగా టీకాల వేసేందుకు ప్రచారం చేపట్టామని.. మెదడు వాపు ద్వారా వెన్నెముక- మెదడు అధికంగా దెబ్బతింటుందని.. తద్వారా మృతుల సంఖ్య పెరుగుతోంది.  జంపారాలో మాత్రం 216 మంది మృతి చెందారని, మరణించిన వారిలో చిన్నారులే అధికంగా ఉన్నారని వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments