Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. మృతుల సంఖ్య 116కి చేరిక

సెల్వి
శనివారం, 11 మే 2024 (09:17 IST)
Brazil
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో సంభవించిన తుఫానుల కారణంగా మరణించిన వారి సంఖ్య 116కి చేరుకుందని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. మరో 143 మంది గల్లంతు కాగా, 756 మంది గాయపడ్డారు. దాదాపు 400,000 మంది నిరాశ్రయులైనారని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. 
 
తుఫానుల వల్ల మొత్తం 1,947,372 మంది ప్రభావితమయ్యారు, అయితే 70,863 మందిని భద్రతా దళాలు, రక్షకులు రక్షించారని ఏజెన్సీ తెలిపింది. గుయబా నది నగరాన్ని ముంచెత్తడంతో రాష్ట్ర రాజధాని పోర్టో అలెగ్రేలోని సల్గాడో ఫిల్హో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్,సేవలను నిలిపివేసింది.  ఏప్రిల్ 29 నుండి, వర్షాలు, వరదలు, 437 కంటే ఎక్కువ మునిసిపాలిటీలు తుఫానులతో మునిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments