Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాస భారతీయుడి హత్య కేసులో నిందితుడికి ఉరి

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (09:15 IST)
ఓ ప్రవాస భారతీయుడిని చంపిన కేసులో సింగపూర్ కోర్టు నిందితుడికి కఠిశిక్షే విధించింది. చోరీ చేసిందే కాకుండా హత్య చేసినందుకుగానూ ఏకంగా ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించినందుకు మరొకరికి జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
భారత్కు చెందిన షణ్ముఖనాథన్ (41) సింగపూర్లో నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. అయితే 2010లో మే 29 అర్థరాత్రి షణ్ముఖ్ నివాసంలో  మలేసియాకు చెందిన గారింగ్, టోని లంబాలు చోరీకి యత్నించారు. ఆ సమయంలో షణ్ముఖ్తోపాటు అతని రూమ్లోని ముగ్గురు ప్రతిఘటించారు. 
 
దీంతో ఆగ్రహించిన గారింగ్ షణ్ముఖ్ను హత్య చేశాడు. మిగతా వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం గారింగ్తోపాటు లంబా చోరీ చేసి పరారైయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు ఇటీవలే పూర్తయ్యాయి. గారింగ్, లంబాలను నేరస్తులుగా భావించిన హైకోర్టు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేసింది. గారింగ్ కు ఉరి, లంబాకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments