Webdunia - Bharat's app for daily news and videos

Install App

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

ఐవీఆర్
గురువారం, 2 జనవరి 2025 (17:57 IST)
చైనాలో మరోసారి covid 19 పంజా విసిరినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మానవ మెటాప్‌న్యూమోవైరస్‌తో సహా చైనాలో వైరల్ వ్యాప్తికి సంబంధించిన నివేదికల ద్వారా అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, WHO కొత్త కరోనావైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం పాలవగా చైనాలో మాత్రమే 170 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలన్నీ చైనాలోనే చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
 
సైంటిస్ట్ ఆర్గ్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో కొత్త కరోనావైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ జెనీవా విలేకరుల సమావేశంలో ఈ వార్తలను ప్రకటించారు. డిసెంబర్ 31, 2019న చైనాలో మొదటిసారిగా కరోనా వైరస్ బైటపడినప్పటికీ, కొత్త వైరస్ 18 వేర్వేరు దేశాలలో 7,834 మందికి సోకింది. చైనాలో 170 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments