Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 3402 కేసులు.. 49 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (10:16 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలో కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రెండు లక్షల దిశగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఒక్క రోజే నమోదైన 3,402 కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు సౌదీ వ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1,97,608కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఇక గురువారం 49 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారికి బలైన వారు 1,752 మంది అయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు. 
 
అయితే, గత రెండు మూడు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు పెరుగుతుండటం కాస్తా ఊరటనిచ్చే విషయమని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 4,909 మంది కోవిడ్ పేషెంట్స్ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,37,669కు చేరాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments