Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీమంతుల సిటి న్యూయార్క్ దుస్థితి చూడండి.. పాక్ ప్రజలకు ఇమ్రాన్ విజ్ఞప్తి

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (19:00 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని తమ దేశ ప్రజలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. కోటీశ్వరులు నివసించే న్యూయార్క్ మహానగరం పరిస్థితిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. 
 
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వేయ్యికి పైగా కరోనా కేసుల నమోదైన నేపథ్యంలో ఇమ్రాన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. కరోనా కట్టడి కోసం అక్కడి అధికారుల చేపడుతున్న పరీశీలించిన అనంతరం.. అక్కడ తత్కాలికంగా ఏర్పాటు చేసిన కరోనా ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదన్నారు. 
 
'కరోనా మాకు సోకదనే తప్పుడు అభిప్రాయం ఎవ్వరికీ ఉండకూడదు. ధనవంతులు నివశించే న్యూయార్క్ పరిస్థితి ఏమైందో చూడండి. కరోనా ప్రళయం ఎప్పటికి అంతమవుతుందో నాతో సహా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు' అని ఆయన అన్నారు. 
 
ముఖ్యంగా, అమెరికాలో శ్రీమంతుల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్ సిటీ పరిస్థితి ఎలా ఉందో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. అందువల్ల కరోనా వైరస్ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments