Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ అధ్యక్ష భవనంలో 20మందికి కరోనా.. డాక్యుమెంట్ల ద్వారా వ్యాప్తి

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:29 IST)
ఆప్ఘనిస్థాన్ అధ్యక్ష భవనంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఇప్పటికే అక్కడి సిబ్బందిలో 20మందికి కోవిడ్‌-19 వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇతర శాఖల నుంచి అధ్యక్ష భవనానికి వచ్చిన పలు డాక్యుమెంట్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దాంతో అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ ఉద్యోగులను ఎవరినీ కలువటంలేదు. అత్యవసర సమావేశాలు కూడా వర్చువల్‌గానే నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష భవనం వర్గాలు తెలిపాయి.
 
ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. స్పెయిన్‌లో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి 565 మందిని పొట్టనపెట్టుకుండి. దీంతో మృతుల సంఖ్య 20,043 చేరుకుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే శుక్రవారం కంటే మృతుల సంఖ్య కాస్త తగ్గిందని తెలిపింది.
 
అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 23 లక్షలకు చేరువలో ఉంది. 1,54,350 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ను అరికట్టేందకు ప్రపంచదేశాలన్ని తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments