Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఢక్‌ పెరుగుతున్న ఉద్రిక్తలు - భారీగా చైనా బలగాల మొహరింపు

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:19 IST)
తూర్పు లఢక్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా భారీగా బలగాలను మోహరిస్తుందని, ఇది ఆందోళనకర విషయమని భారత ఆర్మీ చీఫ్‌ నరవణె అన్నారు. చైనా చర్యలను అనుక్షణం గమనిస్తున్నామని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తూర్పు లఢక్‌ వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘సరిహద్దులోని వాస్తవాదీన రేఖ వెంట చైనా నిర్మాణాలు చేపడుతున్నది. బలగాలను మోహరిస్తున్నది. భారత్‌ దగ్గరా అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని చైనా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చైనా మొండిగా వ్యవహరించినా.. ఎలాంటి చర్యలకు పాల్పడినా.. తగిన బుద్ధి చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధమే’ అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments