Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా విమానాశ్రయం.. భారత్ ఆందోళన!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:28 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో విమానాశ్రయాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శ్రీలంకలో నౌకాశ్రయాన్ని వాడుకున్న చైనా, తాజాగా పాకిస్థాన్ అధీనంలోని కాశ్మీర్ సరిహద్దులో ఏకంగా విమానాశ్రయాన్నే నిర్మించతలపెట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహధ్దుకు ఆనుకుని ఉన్న జిన్ జియాంగ్‌లో సముద్ర మట్టానికి 2,480 అడుగుల ఎత్తులో చైనా ఈ విమానాశ్రయాన్ని నిర్మించనుంది. 
 
గత వారం చైనా విమానయాన శాఖాధికారులు జిన్ జియాంగ్‌ను సందర్శించడమే కాక, ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. చైనా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ ఆందోళన చెందుతోంది. విమానాశ్రయం ఏర్పాటుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా తన నిర్మాణాలను శాశ్వతం చేసుకునేందుకే ఈ చర్యలు చేపడుతోందని అనుమానిస్తోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments