Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్వన్ లోయలో ఘర్షణ.. వీడియో విడుదల చేసిన చైనా (video)

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (09:21 IST)
డ్రాగన్ కంట్రీ చైనా.. తాజాగా గాల్వాన్ ఘర్షణకు సంబంధించి వీడియోను మీడియా ద్వారా రిలీజ్ చేసింది. అందులోనూ తమ సైనికులు వీరోచితంగా పోరాడి అమరులు అయ్యారని గొప్పగా చెప్పుకుంది. గతేడాది జూన్‌లో... లఢక్ తూర్పున సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ లోయలో... భారత్, చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న డ్రాగన్ ప్రభుత్వం... తాజాగా తమ సైనికులు నలుగురు చనిపోయారని చెప్పుకొచ్చింది. అందులో ఎంతవరకూ నిజం ఉందన్నది చైనాకే తెలియాలి. ఆ నలుగురినీ మెచ్చుకుంటూ... ఓ వీడియో చేసి... అందులో ఘర్షణ విజువల్స్ మిక్స్ చేసింది.
 
ఈ వీడియోని చూస్తేనే అర్థమవుతుంది చైనా ఎంత కుట్రపూరితంగా ఈ ఘర్షణకు దిగిందో. వీడియోలో భారత సైనికుల కంటే చైనా సైన్యం ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంది. పొలోమంటూ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి కావాలనే ఘర్షణకు దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తన తప్పును కూడా గొప్పగా చెప్పుకోవడం చైనాకే చెల్లుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments