Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి కోసం బులెట్ ట్రైన్‌లో గంటకు 140 కి.మీ వేగంతో బాబు ప్రయాణం... ఎందుకు?

చైనా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బులెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. 140 కి.మీ దూరంలోని బీజింగ్‌కు టియాంజిన్‌ నుంచి 31 నిమిషాల్లోనే చేరుకున్నారు. చంద్రబాబు ప్రయాణించిన ట్రైన్ గంటకు 295 కి.మీ వేగంతో నడిచింది. ముఖ్యమంత్రి వెంట యనమల కూడా ప్రయాణించారు. అయిత

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (11:51 IST)
చైనా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బులెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. 140 కి.మీ దూరంలోని బీజింగ్‌కు టియాంజిన్‌ నుంచి 31 నిమిషాల్లోనే చేరుకున్నారు. చంద్రబాబు ప్రయాణించిన ట్రైన్ గంటకు 295 కి.మీ వేగంతో నడిచింది. ముఖ్యమంత్రి వెంట యనమల కూడా ప్రయాణించారు. అయితే ఇదంతా ఏదో స‌ర‌దాకి కాదు... సీఎం బుల్లెట్‌ ట్రైన్లు, హైస్పీడ్‌ ట్రైన్లపై అధ్యయనం చేస్తున్నారు.
 
అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్‌ మార్గాల్లో బుల్లెట్‌ లేదా హైస్పీడ్‌ ట్రైన్లు ప్రవేశపెట్టే అవకాశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. దీనిపై ఉన్న‌తాధికారుల‌తో ఒక నివేదిక త‌యారుచేయించి రైల్వే శాఖ‌కు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. న‌వ్యాంధ్రప్ర‌దేశ్ లోనూ బెల్లెట్ ట్రైన్, హైస్పీడ్ రైళ్ళ‌ను ప్రారంభించాల‌ని సీఎం కోరిక‌. మ‌రి అది కేంద్రం నెర‌వేరుస్తుందో లేదో వేచి చూడాలి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments