Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ఐదో రోజు పర్యటన.... జపాన్ ప్రధానితో భేటీ

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (16:57 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ దేశ ప్రధాన మంత్రి షింజో అబే‌తో భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు.
 
జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు సమాచారం. 
 
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని, స్వామివారి శేషవస్త్రాన్ని చంద్రబాబు జపాన్ ప్రధానికి అందించారు. అనంతరం జపాన్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి, ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments