Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ సోకిన తొలి ఏడాదిలోనే గుండె జబ్బులతో..?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (10:45 IST)
అమెరికాలో కరోనా వైరస్‌ సోకి తొలి ఏడాదిలోనే గుండె జబ్బులతో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది. 2019 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో యునైటెడ్ స్టేట్స్ చాలా నెలలు స్తంభించిపోయింది.
 
2020లో, ప్రపంచ దేశాలు అపూర్వమైన సాధారణ షట్‌డౌన్‌ను అమలు చేశాయి. ఈ సందర్భంలో, కరోనా వైరస్ ప్రారంభమైన 2020లో గుండె జబ్బుల బాధితుల సంఖ్య కూడా పెరిగింది.
 
2019లో గుండె జబ్బులతో మరణించిన వారి సంఖ్య 8,74,613 కాగా, 2020 నాటికి ఈ సంఖ్య 9,28,741కి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ.
 
ఇప్పటికే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు కరోనా పీరియడ్‌లో మరణించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments