Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య చైనాలో పేలిన బస్సు - ఒకరి మృతి - 42 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:59 IST)
ఈశాన్య చైనాలో ఓ బస్సు ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం శనివారం జరిగింది. 
 
లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో ఈ పేలుడు జరిగింది. బస్సులో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పేలుడు జరిగిందని, కానీ, మంటలు మాత్రం చెలరేగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. 40 మందికి మాత్రం స్వల్పంగా గాయాలైనట్టు అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments