Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య చైనాలో పేలిన బస్సు - ఒకరి మృతి - 42 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:59 IST)
ఈశాన్య చైనాలో ఓ బస్సు ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం శనివారం జరిగింది. 
 
లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో ఈ పేలుడు జరిగింది. బస్సులో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పేలుడు జరిగిందని, కానీ, మంటలు మాత్రం చెలరేగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. 40 మందికి మాత్రం స్వల్పంగా గాయాలైనట్టు అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments